Thursday, May 5, 2022

కార్తీక,మాఘ మాసాల తరువాత వైశాఖం అంతటి మహత్యం ఉన్న మాసం.

 


మే 1 వ తేదీ నుండీ వైశాఖ మాసం మొదలైయ్యింది.

కార్తీక,మాఘ మాసాల తరువాత వైశాఖం అంతటి మహత్యం ఉన్న మాసం.
ధారా పాత్ర ద్వారా శివుడి అభిషేకం జరిగేలా ఏర్పాటు చెయ్యడం శుభఫలితాలు కలుగుతాయి.
వైశాఖ మాసం లో నదీ స్నానం చాలా మంచిది. గంగా గోదావరీ నదీ జలాలని స్నానపు నీటిలోకి ఆవాహన చేసుకుని స్నానం చెయ్యాలి.
ఈ నెలలో మామిడి పళ్లు , చెరకు దానం చెయ్యడం మంచిది. తాగు నీరు,మజ్జిగ దానం చెయ్యడం వల్ల మంచిఫలితాలు.
స్త్రీలు కుంకుమ దానం చెయ్యడం శుభం.