Saturday, November 7, 2020

బుధ గ్రహ దోషాలకి పరిహారం

ప్రస్తుతం తులా రాశిలో ఉన్న బుధుడు అష్టకవర్గు లో అతి బలం గా ఉండడం వల్ల ఉదయాన్నే 4.45  గంటల నుండీ మొదలుపెట్టి 6 గంటల వరకూ విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యడం,  వినడం, గీతాబోధ చేస్తున్న కృష్ణుడిని స్మరిస్తూ ధ్యానం చెయ్యడం , నారాయణ గాయత్రీ మంత్రం జపం చెయ్యగలిగితే జాతకం లోని బుధ గ్రహం వల్ల కలిగిన దోషాలు తొలగిపోవచ్చు. ప్రయత్నించండి. ఈ నెల 12 వ తారీఖు వరకు కనీసం చేస్తే చాలా మంచిది.