Wednesday, November 11, 2020

రాబోయే గ్రహణాలు - ప్రభావం

సెప్టెంబరు 23 న రాహు కేతువులు వృషభ వృశ్చిక రాశులలో కి మారడం తో రాబోయే సంవత్సరంన్నర కాలం లో జరుగబోయే గ్రహణాలు అన్నీ వృషభ వృశ్చిక రాశులలోనే జరుగుతాయి. 
భారత దేశానిది వృషభ లగ్నం అవ్వడం వల్ల మన దేశం మీద ఈ గ్రహణాల ప్రభావం ఎక్కువే అని చెప్పాలి. 
ఎక్కువగా ఆర్ధిక వ్యవస్థ మీద, దౌత్య సంబంధాల మీద ప్రభావం చూపిస్తాయి. 
బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఆగ్రీ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ తయారీ సంస్థలు నష్టాలు చూస్తాయి.
ఢిల్లీ, ముంబై లాంటి పట్టణాల్లో టెర్రరిస్ట్ దాడులు జరుగుతాయి. ముఖ్యం గా కుజుడు వృషభ రాశిలో ప్రవేశించిన దగ్గిర నించీ అంటే ఫిబ్రవరి 22 నుండీ ఏప్రిల్ 13 మధ్యలో జరిగే అవకాశం ఉంది.