Sunday, August 30, 2020

రాహు కేతు గోచారం 2020

సెప్టెంబర్ 23 న రాహు కేతువులు వృషభ, వృశ్చిక రాశుల్లోకి మారుతున్నారు. మీరు ఫలితం చూసుకునేటప్పుడు మీ చంద్ర రాశి నుండీ, జన్మ లగ్నం నుండీ కూడా చూసుకోవాలి. 

రాహువు వృషభ రాశి సంచారం మన దేశం లో ఎప్పుడూ మత సంఘర్షణలకి కారణమైయ్యింది. 

జరుగబోయే 18 నెలల కాలం లో వెండి ధరలు బాగా పెరుగుతాయి. కొత్తిమీర ధర మండి పోతుంది. కార్ల ధరలు పెరుగుతాయి. కార్ల అమ్మకాలు పడిపోతాయి.

ఢిల్లీ లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు బయట పడతాయి. కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి.  అత్యాచారాలు పెరుగుతాయి.  డిసెంబర్, జనవరి నెలల్లో అప్రమత్తంగా ఉండాలి. 

దుర్గా దేవి ధ్యానం మంచిది.